ఆగస్టు24న 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

By - TV5 Telugu |30 July 2020 10:27 PM IST
యూపీ, కేరళలో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లకు ఆగస్టు24న ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. మాజీ ఎంపీ బేని ప్రసాద్ వర్మ, ఎంపీ వీరేంద్ర కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న రెండు స్థానాలు వారి మరణంతో ఖాళీ అయ్యాయని.. దీంతో వారి ఈ స్థానాలను భర్తీ చేయాలని కమిషన్ నిర్ణయించిట్టు పేర్కొంది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తామని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com