24 గంటల్లో 756 మంది మృతి.. అత్యధికంగా మహారాష్ట్రలో..

By - TV5 Telugu |3 Aug 2020 3:15 PM IST
దేశంలో సంక్రమణ కారణంగా ప్రాణాలు కోల్పోయిన రోగుల సంఖ్య ఆదివారం 38 వేలు దాటింది. ఇప్పటివరకు 38 వేల 161 మంది రోగులు మరణించారు.ఆదివారం దేశంలోని 26 రాష్ట్రాల్లో 756 మంది కరోనా రోగులు మరణించారు. మహారాష్ట్ర గరిష్టంగా 260 మంది , తమిళనాడు 98, కర్ణాటక 84, ఢిల్లీలో 67, ఆంధ్రప్రదేశ్లో 53, ఉత్తర ప్రదేశ్లో 53, పశ్చిమ బెంగాల్లో 49, గుజరాత్లో 22, పంజాబ్లో 18, రాజస్థాన్లో 12, ఒడిశాలో 11, మధ్యప్రదేశ్, తెలంగాణ, బీహార్లో 10, జమ్మూ కాశ్మీర్లో 8, హర్యానా, గోవాలో 5, అస్సాం, జార్ఖండ్లో 4, ఛత్తీస్గర్ , ఉత్తరాఖండ్లో 3, కేరళ, పుదుచ్చేరి, మణిపూర్, చండీగర్ లో ఒక్కొక్కరు మరణించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com