తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జలవనరుల శాఖ లేఖ

By - TV5 Telugu |9 Aug 2020 2:13 AM IST
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంపై కేంద్రం స్పందించింది. రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ లేఖలు రాశారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి అభ్యంతరాలున్న ప్రాజెక్టులపై ముందుకు వెళ్లోద్దని ఆ లేఖలో ప్రస్తావించారు. అలాగే కొత్త ప్రాజెక్టులపై డీపీఆర్ లు ఇవ్వలేదని తమ అజెండాను ఇవ్వకుండా ఉద్దేశ్యపూర్వకంగా కాలయాపన చేయడం సరికాదని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com