టపాసుగా భావించి నాటు బాంబుకు నిప్పు పెట్టిన చిన్నారులు..

Update: 2019-06-02 15:01 GMT

గుంటూరు జిల్లాలో నాటు బాంబు పేలి ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. సత్తెనపల్లి మండలం పాకాలపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న ఇద్దరు అబ్బాయిలకు బాంబు కనిపించింది. టపాసుగా భావించిన వారు దానికి నిప్పు పెట్టారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలింది. చిన్నారుల కడుపులోకి గాజుపెంకులు దూసుకెళ్లటంతో గాయాలయ్యాయి. చిన్నారులు ఇద్దర్ని ఆస్పత్రికి తరలించారు.

Similar News