ఉపాధ్యాయుడిపై కత్తితో దాడి చేసిన యువకుడు

Update: 2019-07-23 04:18 GMT

తరచూ నలుగురిలో మందలిస్తున్నాడని ఆగ్రహానికి గురైన ఓ యువకుడు.. ఉపాధ్యాయుడిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజోలులో కలకలం రేపింది. వీరవెంకట సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడు తరచూ మందలిస్తున్నాడని విన్సెంట్‌ అనే యువకుడు దాడికి దిగాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు. ప్రస్తుతం బాధిత ఉపాధ్యాయుడు అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Similar News