ఓ చెరకు తోటలో కూలీలు పనులు చేసుకుంటున్నారు. అంతలో 2 కొండ చిలువలు అక్కడికి చేరుకున్నాయి. పొదల మాటున చుట్టుకుని ఉన్న కొండచిలువల్ని చూసిన కూలీలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో జరిగింది.
పాముల్ని చూసి ముందుగా భయపడ్డా.. వెంటనే కోలుకుని కర్రతో ఓ కొండచిలువను కొట్టి చంపారు. మరోకటి పొదల్లోకి పారిపోయింది. చుట్టూ కొండ ప్రాంతం కావడంతో చెరుకు తోటలోకి వచ్చి ఉంటాయని అంటున్నారు కూలీలు.
Also watch :