ఈ నెల 20 నుంచి ప్రతి భక్తుడికీ శ్రీవారి ఉచిత లడ్డూ ప్రసాదం

Update: 2020-01-06 01:26 GMT

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించే విషయంలో ఎలాంటి మార్పు లేదని టీటీడీ బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటివరకు రెండు రోజులుమాత్రమే దర్శనం కల్పించే సంప్రదాయం కొనసాగుతున్నదని,ఇక ముందు కూడా దీనినే కొనసాగిస్తామని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శన అంశంపై పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 20 నుంచి ప్రతి భక్తుడికీ ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తామన్నారు.

Similar News