ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నిర్ణయం 2014లోనే జరిగిపోయిందన్నారు కన్నా లక్ష్మీనారాయణ. రాజధాని మార్చే హక్కు సీఎం జగన్కు లేదన్నారు. అమరావతిపై BJP కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రైతుల అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలన నియంతను తలపిస్తోందంటున్న కన్నా అన్నారు.