ఏపీ రాజధానిగా అమరావతి వుండి తీరుతుందని అన్నారు టీడీపీ నేత నందమూరి సుహాసిని. రాజధానిని మార్చడం ఎవరితరం కాదన్నారు. గత ప్రభుత్వంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగితే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒకటే వుంటుందని సుహాసిని తెలిపారు.
ఏపీ రాజధానిగా అమరావతి వుండి తీరుతుందని అన్నారు టీడీపీ నేత నందమూరి సుహాసిని. రాజధానిని మార్చడం ఎవరితరం కాదన్నారు. గత ప్రభుత్వంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగితే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒకటే వుంటుందని సుహాసిని తెలిపారు.