సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు షాక్

Update: 2020-01-24 19:05 GMT

ఈడీ కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ తగిలింది. వ్యక్తిగత హాజరు మినహాయించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. సీఎం అయినా కోర్టు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.

Similar News