అమరావతి దీక్షా శిబిరానికి నిప్పంటించిన వైసీపీ కార్యకర్తలు

Update: 2020-01-25 19:31 GMT

గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అమరావతి దీక్షా శిబిరానికి నిప్పు పెట్టారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై దాడికి పాల్పడ్డారు. తెలుగుదేశం కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

Similar News