హైదరాబాద్లోని లిస్బన్ పబ్లో కీచకపర్వం వెలుగు చూసింది. పబ్ డ్యాన్సర్పై లైగింక వేధింపులకు పాల్పడ్డాడు పబ్ యజమాని మురళీకృష్ణ. యజమాని మురళీకృష్ణ ఆరాచకాలపై యువతి పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేసింది. అసభ్యంగా ప్రవర్తించిన మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.