పతనమైన పసుపు ధర.. ఆందోళనలో రైతులు

Update: 2020-02-19 18:15 GMT

పసుపు ధర మరోసారి పతనమైంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా 4 వేలకు పడిపోయింది. గరిష్టంగా 5వేలు దాటడం లేదు. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అసలే దిగుబడి తగ్గిందని.. ధర కూడా గిట్టుబాటు కాకుంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారారని రైతులు ఆరోపిస్తున్నారు.

Similar News