వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు

Update: 2020-02-21 11:13 GMT

మహాశివరాత్రి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యకేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వేర స్వామి వారికి టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు టీటీడీ ఆలయ అర్చుకులకు అధికారులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభ స్వాగతంతో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌ను తీసుకొచ్చారు. తరువాత స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Similar News