కొడుకునే హత్యచేసిన కన్నతల్లి

Update: 2020-02-22 13:22 GMT

నల్లగొండ జిల్లాలో మానవత్వం మంటగలిసింది. వివాహేతరసంబంధానికి అడ్డువస్తున్నాడని 8 సంవత్సరాల బాబుని హత్యచేసింది కన్నతల్లి పల్లెటి విజయ. ప్రియుడు తోకల వెంకట్‌ రెడ్డితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ అమానుష ఘటన బుద్ధరంలో చోటు చేసుకుంది.

Similar News