ఆటలోనే కాదు సాయంలోనూ నెంబర్ వన్. వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు జొకోవిచ్ కరోనా బారిన పడ్డ వారిని ఆదుకునేందుకు సెర్బియా ప్రభుత్వానికి రూ.8.3 కోట్లు విరాళంగా ఇచ్చాడు. బాధితులకు సంబంధించిన వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు ఈ విరాళం ప్రకటించినట్లు జొకో తెలిపాడు.