బ్రేకింగ్ .. తెలంగాణలో మరో కరోనా మరణం

Update: 2020-04-01 22:17 GMT

తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతిచెందాడు. దీంతో రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 7కి చేరింది.

Similar News