తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతిచెందాడు. దీంతో రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 7కి చేరింది.
తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతిచెందాడు. దీంతో రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 7కి చేరింది.