తెలంగాణలో కొత్తగా 7 కరోనా పాజిటివ్‌ కేసులు

Update: 2020-04-25 22:58 GMT

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో శనివారం కొత్తగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 990కి చేరింది. ప్రాణాంతకర కరోనా మహమ్మారికి కారణంగా రాష్ట్రలో ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారు. వైరస్‌ బారి నుంచి 307 మంది కోలుకున్నారు.

Similar News