టీవీ-5 ప్రధాన కార్యాలయంపై దాడిని జీహెచ్ఎంసీ మేయర్ బొంత రామ్మోహన్ తప్పుబట్టారు. ఈ ఘటనకు పాల్పడినవారిని తెలంగాణ ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. ఈ దాడిపై పూర్తి విచారణ జరిపిస్తామని చెప్పారు.
టీవీ-5 ప్రధాన కార్యాలయంపై దాడిని జీహెచ్ఎంసీ మేయర్ బొంత రామ్మోహన్ తప్పుబట్టారు. ఈ ఘటనకు పాల్పడినవారిని తెలంగాణ ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. ఈ దాడిపై పూర్తి విచారణ జరిపిస్తామని చెప్పారు.