భారత్ లో కరోనావైరస్ కేసులు జర్మనీ, ఫ్రాన్స్ దేశాలను అధిగమించింది. భారత ఆరోగ్య కరోనావైరస్ కేసులు సోమవారం చివరి 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,392 పాజిటివ్ కేసులు, అలాగే 230 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. ఇక వివిధ రాష్ట్రాల్లో కరోనా తాజా కేసులతో కలిపి మొత్తం సంఖ్య ఇలా ఉంది.
అండమాన్ మరియు నికోబార్ ఐలాండ్స్ -33
ఆంధ్రప్రదేశ్- 3,679
అరుణాచల్ ప్రదేశ్ - 4
అస్సాం- 1,272
బీహార్-3,815
చండీగఢ్కు 293
ఛత్తీస్గఢ్-498
దాదర్ నగర్ హవేలి -2
ఢిల్లీ-19,844
గోవా-70
గుజరాత్- 16,779
హర్యానా- 2,091
హిమాచల్ ప్రదేశ్ -331
జమ్మూ కాశ్మీర్ -2,446
జార్ఖండ్- 610
కర్ణాటక-3,221
కేరళ- 1,269
లడఖ్-74
మధ్యప్రదేశ్ -8,089
మహారాష్ట్ర-67,655
మణిపూర్-71
మేఘాలయ-27
మిజోరం-1
నాగాలాండ్-43
ఒడిషా-1,948
పుదుచ్చేరి-70
పంజాబ్-2,263
రాజస్థాన్-8,831
సిక్కిం-1
తమిళనాడు -22,333
తెలంగాణ-2,698
త్రిపుర-313
ఉత్తర ప్రదేశ్ -7,823
ఉత్తరాఖండ్-907
పశ్చిమ బెంగాల్- 5,630