ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పైన, ప్రభుత్వం మళ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టడంపైన CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరంకుశ విధానాలతో ముందుకువెళ్లడం సరికాదని అన్నారు. వివాదాస్పద అంశాల అమల్లో సర్కారుకు ఎందుకు అంత తొందరని ప్రశ్నించారు.