రాజస్తాన్‌లో 24 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-07-13 14:59 GMT

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇక రాజస్తాన్‌లో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 95 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 24,487కు చేరింది. కరోనా బారిన పడి ఒక్కరోజే నలుగురు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సోమవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడి మొత్తం 514 మంది ప్రాణాలు కోల్పోయారు.

Similar News