ప్రజలకు వీడియో సందేశం విడుదల చేసిన నిమ్మగడ్డ

ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చెప్పారు నిమ్మగడ్డ.

Update: 2021-02-07 06:36 GMT

Nimmagadda ramesh kumar

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అన్నారు. ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్‌ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు ప్రజలకు వీడియో సందేశం విడుదల చేశారు.


Tags:    

Similar News