వేకువ జామునే అనుచరులతో ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే అఫీజ్ ఖాన్

ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వేకువ జామున తన అనుచరులతో వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మరో వైపు ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. అవినాష్ బెయిల్ పీటీషన్ పై కోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం ముందుకెళ్లాలని సీబీఐ చూస్తోంది. సీబీఐ రెండు టీమ్ లలో ఒక టీమ్ హైదరాబాద్ కి వెళ్లిపోగా.. ఇంకో టీమ్ పోలీస్ గెస్ట్ లోనే ఉంది.

Update: 2023-05-23 06:14 GMT

Linked news