సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ
సుప్రీం కోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి చుక్కెదురైంది. అతడి బెయిల్ పిటిషన్ ను విచారించేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. మెన్షననింగ్ లిస్ట్ లో ఉంటేనే విచారిస్తామని స్పష్టం చేసింది. రేపు మెన్షనింగ్ ఆఫీసర్ ఎదుట హాజరవ్వాల్సిందిగా సూచించింది.
Update: 2023-05-22 06:15 GMT