రైలులో 120 మంది తెలుగు ప్రయాణికులు..!?

ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో దాదాపు 120 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.ప్రమాదం నేపథ్యంలో వారి బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.హెల్స్‌ లైన్‌ నంబర్లకు భారీగా కాల్స్‌ వస్తున్నాయి. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఉదయం పది గంటలకు విజయవాడ చేరాల్సి ఉండగా.. ఇంతలోనే ఈ ఘోరం జరుగడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

Update: 2023-06-03 06:00 GMT

Linked news