నిలిచిపోయిన 17 రైల్లు
ఒడిశా ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్లో 17 ట్రైన్స్ నిలిచిపోయాయి. 11 రైళ్లను దారి మళ్లించారు. ఇందులో విజయనగరం మీదుగా ప్రయాణించే నాలుగు ట్రైన్స్తో పాటు మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు. అదేవిధంగా కోరమాండల్ ఎక్స్ప్రెస్ విజయనగరం జిల్లా గుండా ప్రయాణించడంతో స్థానిక రైల్వే స్టేషన్లో హెల్ప్లైన్ డెస్క్ ఏర్పాటు చేశారు.
Update: 2023-06-03 06:33 GMT