Prashant Kishore : కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ నిరాకరణ

Prashant Kishore : కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ప్రశాంత్‌కిశోర్‌ నిరాకరించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ సెక్రెటరీ రణదీప్‌ సూర్జేవాలా ధృవీకరించారు.

Update: 2022-04-26 10:45 GMT

Prashant Kishore : కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ప్రశాంత్‌కిశోర్‌ నిరాకరించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ సెక్రెటరీ రణదీప్‌ సూర్జేవాలా ధృవీకరించారు. ప్రశాంత్‌కిశోర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇచ్చిన ప్రజెంటేషన్‌ చర్చల ఆధారంగా.. సోనియాగాంధీ ఒక ఎంపవర్డ్‌ గ్రూప్‌ 2024 వేశారని రణదీప్‌ సూర్జేవాలా తెలిపారు. ఆ గ్రూప్‌లో ప్రశాంత్‌కిశోర్‌ నిర్దేశిత బాధ్యతలు నిర్వర్తించాల్సిందిగా సోనియా కోరారని.. ఈ ప్రతిపాదనను ప్రశాంత్‌ కిశోర్‌ తిరస్కరించారని తెలిపారు రణదీప్‌ సూర్జేవాలా.

Tags:    

Similar News