ఉగాండాలో భారత సంతతి వ్యక్తిపై కాల్పులు

కానిస్టేబుల్ చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న ఉత్తమ్

Update: 2023-05-16 08:39 GMT

ఉగాండా రాజధాని కంపాలాలో జరిగిన కాల్పుల ఘటనలో బ్యాంక్ అధికారిగా పనిచేస్తున్న ఓ భారతీయుడు చనిపోయాడు. తమ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించాల్సిందిగా స్థానికంగా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఇవాన్ వార్ వెబ్ ను ఉత్తమ్ కోరగా, అతడు కోపోద్రిక్తుడై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఉత్తమ్ ప్రాణాలు విడవగా, ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అవ్వడంతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News