జగన్ పాలనతో విసిగిపోయారన్నారు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత. నాలుగేళ్లుగా అన్ని వర్గాల ప్రజలు నరకం చూశారన్నారు. అందుకే చంద్రబాబు మీటింగులకు ప్రజలు భారీగా తరలివస్తున్నారన్నారు
జగన్ పాలనతో విసిగిపోయారన్నారు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత. నాలుగేళ్లుగా అన్ని వర్గాల ప్రజలు నరకం చూశారన్నారు. అందుకే చంద్రబాబు మీటింగులకు ప్రజలు భారీగా తరలివస్తున్నారన్నారు