రాజమండ్రిలో మహానాడు

27, 28వ తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు

Update: 2023-05-24 06:46 GMT

రాజమండ్రిలో ఈనెల 27, 28వ తేదీల్లో టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహించబోతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మహానాడును చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News