ఏపీ సర్కార్‌కు జేఏసీ సమ్మె నోటీసులు

పీఆర్సీపై వారంలోగా తేల్చాలన్న విద్యుత్‌ జేఏసీ;

Update: 2023-05-24 07:43 GMT

ఏపీ సర్కార్‌కు విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చింది. ఉద్యోగుల పీఆర్సీపై వారంలోగా తేల్చాలన్న విద్యుత్‌ జేఏసీ.. ఈనెల 31 నుంచి ఆందోళన చేస్తామని హెచ్చరించింది.

Tags:    

Similar News