ప్రశ్న పత్రాల లీకేజీ కేసు, అరెస్టైన 37మంది డిబార్

కమిషన్ కీలక నిర్ణయం

Update: 2023-05-31 07:01 GMT

TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్‌ ఇప్పటివరకు అరెస్ట్‌ చేసిన 37 మందిని డిబార్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

Tags:    

Similar News