ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు బొప్పారాజు ఆధ్వర్యంలోజరిగే4వ ప్రాంతీయ సదస్సుకు భారీగా హాజరైన ఉద్యోగులు....
నగరంలోని కన్నవారి తోట మూడు బొమ్మల కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం మీదుగా రెవిన్యూ భవన్ వరకు భారీ ర్యాలీ...ఉమ్మడి గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా నుంచి హాజరైన ఉద్యోగ సంఘాలు. .
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం తీర్చాలని నినాదాలు