ఏలూరులో అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలు

అధికారులను బెదిరించి మరీ తవ్వకాలకు పాల్పడుతోన్న అక్రమార్కులు

Update: 2023-05-26 11:48 GMT

ఏలూరు జిల్లాలో కొందరు అక్రమార్కులు చేపల చెరువుల అక్రమ తవ్వకాలకు పథరం రచించారు. కైకలూరు, కాంటూరులో తవ్వకాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మండపల్లి మండలం, మణుగులూరులో చెరువుల తవ్వేందుకు భారీగా జేసీబీ, ప్రొక్లైయినర్లను తరలించారు. ఫారెస్ట్ అధికారులను బెదిరించి మరీ కాంటూరు పరిధిలో చెరువులు తవ్వేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ కీలక నేతల ఆధ్వర్యంలోనే ఈ తతంగం నడుస్తోందని వినిపిస్తోంది. 

Tags:    

Similar News