IPL 2023: చెన్నైvsగుజరాత్ నేడే ఫైనల్
క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 2023 సమరం తుదిదశకు చేరుకుంది
క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 2023 సమరం తుదిదశకు చేరుకుంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్, చెన్నై కింగ్స్ జట్టు మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్లో మ్యాచ్ జరగనుంది.