మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా గ్రాండ్గా జరుగుతున్నాయి.అయితే వరంగల్లో మాత్రం కాస్త వినూత్నంగా జరిపాడు బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి.2వందల మందికి టమాట బుట్టలను పంచాడు. వరంగల్ చౌరస్తాలో గులాబీ రంగు బుట్టల్లో టయాటలను పంచాడు. గతంలోనూ లిక్కర్, చికెన్ పంపిణీ చేసిన శ్రీహరి.. ఈసారి డిఫరెంట్గా టమాటలను పంచాడు. దీంతో కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ హాట్ టాపిక్గా మారాయి.