ఏపీ వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా సోమవారం నుంచి సర్వర్లు మొరాయించడంతో ల్యాండ్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ఆయా కార్యాలయాల వద్ద జనం పడిగాపులు పడుతున్నారు.
ఏపీ వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా సోమవారం నుంచి సర్వర్లు మొరాయించడంతో ల్యాండ్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ఆయా కార్యాలయాల వద్ద జనం పడిగాపులు పడుతున్నారు.