ఇవాళ రాహుల్గాంధీ వ్యాఖ్యలపై కీలక తీర్పు వెలువరించనుంది గుజరాత్ హైకోర్టు. మోదీ ఇంటి పేరు మార్పు వ్యాఖ్యల కేసులో సూరత్ ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ..గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు రాహుల్గాంధీ. ఇవాళ 11 గంటలకు తీర్పు వెలువరించనున్నారు గుజరాత్ జస్టిస్. శిక్షపై గుజరాత్ హైకోర్టు స్టే ఇస్తే రాహుల్ లోక్సభ సభ్యత్వం పునరుద్దరించుకునే అవకాశం ఉంది.