మృతి చెందిన తండ్రి పేరుతో 12 ఏళ్లుగా పెన్షన్ డ్రా
మృతి చెందిన తండ్రి పేరుతో 12 ఏళ్లుగా కుమారుడు పెన్షన్ డ్రా చేసుకుంటున్నాడు;
మృతి చెందిన తండ్రి పేరుతో 12 ఏళ్లుగా కుమారుడు పెన్షన్ డ్రా చేసుకుంటున్నాడు. పల్నాడు జిల్లా దొడ్లేరుకు చెందిన కిరీటి 20 ఏళ్ల క్రితమే మృతి చెందాడు.