మెహబూబ్ నగర్ లో ఉద్రిక్తత

ప్రభుత్వ భూముల్లో వెలసిన గుడిసెల తొలగింపు; మహిళల ఆందోళన

Update: 2023-05-27 06:57 GMT

మహబూబాబాద్ ఆర్తీ గార్డెన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు. దాంతో బాధిత మహిళలు అధికారులను అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు 15 మంది గుడిసెవాసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా గుడిసెవాసులు నిరసనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News