తిరుమలలో భక్తుల రద్దీ
శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పాటు భక్తులు క్యూ లైన్ లో నిలబడాల్సి వస్తుంది.
తిరుమలలో భక్తుల రద్దీచాలా ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పాటు భక్తులు క్యూ లైన్ లో నిలబడాల్సి వస్తుంది. స్వామివారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగుతున్నాయి.