KCR : గిరిజనులకు మరో శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్..
KCR : గిరిజనులకు తీపికబురు చెప్పారు సీఎం కేసీఆర్. దళితబంధు తరహాలోనే గిరిజనులకు గిరజను బంధు పథకం త్వరలోనే తీసుకువస్తామన్నారు;
KCR : గిరిజనులకు తీపికబురు చెప్పారు సీఎం కేసీఆర్. దళితబంధు తరహాలోనే గిరిజనులకు గిరజను బంధు పథకం త్వరలోనే తీసుకువస్తామన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కాగానే గిరిజన బంధు స్కీంపై ఫోకస్ పెడతామన్నారు. భూమి లేని నిరుపేద గిరుజనులకు సాయం చేస్తామన్నారు.