KCR : కేసీఆర్ను కలిసిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, రాకేష్ తికాయత్
KCR : ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఆయనను బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, రైతు ఉద్యమకారుడు రాకేష్ తికాయత్ సహా పలువురు నేతలు కలిశారు.;
KCR : ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఆయనను బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, రైతు ఉద్యమకారుడు రాకేష్ తికాయత్ సహా పలువురు నేతలు కలిశారు. ఢిల్లీలోని తన నివాసంలో కేసీఆర్.... లంచ్ ఆతిథ్యమిచ్చారు. అనంతరం జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం తీరు సహా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు గంటన్నరపాటు జరిగిన సమావేశంలో కీలక విషయాలపై చర్చించినట్లు సమాచారం.
Rajya Sabha member and noted Economist Sri Subramanian @Swamy39 Ji met with Telangana CM Sri KCR garu in New Delhi today pic.twitter.com/Sxr8ajk5MK
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 3, 2022
It was a pleasure receiving Shri @RakeshTikaitBKU ji, who today met Hon'ble CM Sri KCR garu in New Delhi. pic.twitter.com/UNkaJZaAb3
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 3, 2022