కరోనా భారిన పడ్డ ఇటలీ మాజీ ప్రధాని

ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ కరోనా భారిన పడ్డారు. ఆయనకు..

Update: 2020-09-03 05:45 GMT

ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ కరోనా భారిన పడ్డారు. ఆయనకు బుధవారం నిర్వహించిన పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని మాజీ ప్రధాని స్వయంగా తెలియజేశారు. ఒక ప్రకటనలో, బెర్లుస్కోనీ.. 'నా పరీక్ష నివేదిక సానుకూలంగా వచ్చింది. దాంతో నేను ఐసోలేషన్ లోకి వెళ్ళాను. చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది.' అని అన్నారు. 

Tags:    

Similar News