అడుగడుగునా సర్కార్ నిర్లక్ష్యం

అడుగడుగునా సర్కార్  నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్ర వర్గాల అసంతృప్తి

ఏపీ సర్కార్ అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తోంది. రాజ్యాంగబద్ధంగా విడుదల చేయాల్సిన నిధుల విషయంలోనూ అలసత్వం ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో వైద్య ఆరోగ్య శాఖకు 386 కోట్లు విడుదల చేస్తే రానున్న నాలుగేళ్లలో ఆర్థిక సంఘం నుంచి 2వేల కోట్లు రానున్నాయి. అంతేకాదు ఈ నాలుగేళ్లలో అదనంగా రూపాయి కూడా కేటాయించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటి వరకు ఆర్థిక సంఘం పంపించిన నిధుల్లో మూడోవంతు వరకు ఇతర అవసరాలకు మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్ర వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

Tags

Read MoreRead Less
Next Story