అంబటి ఇలాకాలో జోరుగా కోడిపందాలు

X
By - Subba Reddy |5 March 2023 4:45 PM IST
నరసరావుపేట రోడ్డు దగ్గర పెద్ద ఎత్తున బెట్టింగ్లతో పందాలు
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జోరుగా కోడిపందాలు సాగుతున్నాయి. మంత్రి అంబటి రాంబాబు ఇలాకా కావడంతో నిర్వాహకులు కూడా జోరుగా పందాలు నిర్వహిస్తున్నారు. నరసరావుపేట రోడ్డు దగ్గర పెద్ద ఎత్తున బెట్టింగ్లతో పందాలు సాగుతున్నాయి. అయితే పోలీసులకు సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com