ఉత్తరాంధ్ర ఎన్నికలో బీజేపీకి పోల్‌ అయిన ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ

ఉత్తరాంధ్ర ఎన్నికలో బీజేపీకి పోల్‌ అయిన ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా నమోదైన ఓట్లు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు భారీగా నమోదయ్యాయి. మొదటి ఐదు రౌండ్లలో 8194 ఓట్లు చెల్లుబాటు కానివే ఉన్నాయి. బీజేపీకి 5 రౌండ్ల తరువాత 6982 ఓట్లు వచ్చాయి. బీజేపీకి వచ్చిన ఓట్లకంటే చెల్లని ఓట్లే అధికం కావడంతో ఆసక్తి కరమైన చర్చలు జరుగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story