అసభ్యంగా కామెంట్ చేశారని మైనర్లను విద్యుత్ పోల్కి కట్టేసి చితకబాదారు

X
By - Subba Reddy |8 April 2023 12:30 PM IST
విశాఖలోని బాజీ జంక్షన్లో దారుణం జరిగింది. ఓ బాలికపై అసభ్యంగా కామెంట్ చేశారని
విశాఖలోని బాజీ జంక్షన్లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై అసభ్యంగా కామెంట్ చేశారని ఇద్దరు మైనర్లను విద్యుత్ పోల్కి కట్టేసి చితకబాదారు బాలిక తల్లిదండ్రులు. విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడి చేయడమేంటని బాధితుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com