లోకేష్ పాదయాత్రలో వైసీపీ లాయర్ల ఆందోళన

X
By - Subba Reddy |8 May 2023 1:15 PM IST
కర్నూలులో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్రలో.. వైసీపీ లాయర్లు ఆందోళనకు దిగారు. హైకోర్టును వ్యతిరేకిస్తున్నారంటూ నిరసన చేశారు
కర్నూలులో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్రలో.. వైసీపీ లాయర్లు ఆందోళనకు దిగారు. హైకోర్టును వ్యతిరేకిస్తున్నారంటూ నిరసన చేశారు. దీనికి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హైకోర్టు తెస్తానన్న జగన్ ఇంటి ముందు నిరసన చేయాలన్నారు. తన ముందు నిరసన చేస్తే ఏమి ఉపయోగమన్నారు. ఇప్పటికే అమరాతిలోనే హైకోర్టు ఉంటుందని.. జగన్ సర్కారు సుప్రీంకోర్టులోనూ.. అఫిడవిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇవేవి తెలుసుకోకుండా నిరసన చేస్తే ఉపయోగం ఏంటని వైసీపీ లాయర్లను ప్రశ్నించిన లోకేష్ పాదయాత్రలో ముందుకు సాగిపోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com